YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటు వేసిన గవర్నర్ బిశ్వభూషణ్

ఓటు వేసిన గవర్నర్ బిశ్వభూషణ్

విజయవాడ మార్చి 10, 
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ రాష్ట్ర ప్రథమ పౌరుని హోదా లో తొలిసారి ఓటు హక్కును వినియో గించుకున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో ఓటరుగా నమోదు అయిన గవర్నర్ దంపతులు విజయవాడ నగర పాలక సంస్ధ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేశారు.గవర్నర్ పేట నగర న్యాయ స్దానముల ప్రాంగణానికి ఎదురుగా రాజ్ భవన్ కు సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ నగర పాలక ఉన్నత పాఠశాల సివిఆర్ జిఎంసి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో బిశ్వ భూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
=

Related Posts