YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సచివాలయంలో కేసీఆర్ ఫోటోకి పాలభీషేకం

ఏపీ సచివాలయంలో కేసీఆర్ ఫోటోకి పాలభీషేకం

అమరావతి మార్చి 10 
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు రప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఆ తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. వారిని తెలంగాణలో ప్రభుత్వంలో విధుల్లో చేర్చుకునేందుకు కేసీఆర్  అంగీరించిన విషయం తెలిసిందే.  సెక్రటేరీయేట్ సహా వివిధ హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులు.. సిబ్బందిని వెనక్కు రప్పించేందుకు మార్గం సులువయింది.  దాంతో స్వరాష్ట్రానికి రప్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.
 

Related Posts