YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

తిరుమల మార్చి 13, 
తిరుమల శ్రీవారిని  కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్  శనివారం దర్శించు కున్నారు. టిటిడి అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు…కరోనా వైరస్ భారినపడి నప్పటికి  కోలుకుని 130కోట్ల మంది భారతీయులు తమ ధైర్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారన్నారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్… ప్రపంచవ్యాప్తంగా 75 పైగా దేశాలు మన దేశం తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటు న్నాయని తెలిపారు.కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ గత ఏడాది లో సరకు రవాణా లో రైల్వే శాఖ గణనీయమైన ఆదాయం ఆర్జించిందన్నారు. తిరుపతి ని అంతర్జాతీయ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

Related Posts