YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీపీఎం పాదయాత్ర

సీపీఎం పాదయాత్ర

విశాఖపట్నం మార్చి 13,
నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో సిపిఎం నేతలు పాదయాత్ర చేపట్టారు.అనంతపురం త్రినాధపురం జంక్షన్ లో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జగ్గు నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు ఇప్పటికే విశాఖ నగరంలో కార్మికవర్గం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడుతున్నారని ఇది విశాఖపట్నం కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం గా మారిందని తెలిపారు పరిరక్షణ రైతుల సమస్యలు బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 26న దేశ వ్యాప్త బంద్ ని చేపడుతున్నామని తెలిపారు.

Related Posts