YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ దేశీయం

వ్యవసాయ చట్లాలపై చర్చ కేంద్రానికి లేఖ రాయాలి బీఏసీ లో భ్టటీ

వ్యవసాయ చట్లాలపై చర్చ కేంద్రానికి లేఖ రాయాలి బీఏసీ లో  భ్టటీ

హైదరాబాద్ మార్చి 15, 
కేంద్ర వ్యవసాయ చట్టాల పై సభలో చర్చ జరిపి ..కేంద్రానికి లేఖ రాయాలని  కోరాం. పెట్రోల్ ,డిజిల్ ధరల పై చర్చ జరపాలని అడిగామని శాసనసభలో పీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.  సోమవారం జరిగిన బీఏసీ సమావేశం తరువాత అయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో జరుగుతున్న హత్య ల పై సభలో చర్చించాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చర్చ జరగాలని కోరాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6 రోజులు బడ్జెట్ పై చర్చ జరిగేది. 18 రోజులు డిమాండ్ ల పై చర్చ జరిగేది. నిబంధనలు మార్చేసి ఇష్టమున్నన్ని రోజులు సభ నడిపితే ఎలా అని అడిగామని అయన అన్నారు.

Related Posts