నిర్మల్ మార్చి 15,
బైంసా అల్లర్ల నేపథ్యంలో విధించిన ఆంక్షలను మెల్ల మెల్లగా అధికారులు తొలగిస్తున్నారు పూర్తిగా నిషేధాజ్ఞల మధ్య ఇండ్ల కే పరిమితమైన నిర్మల్ జిల్లా భైంసా పట్టణ ప్రజలకు షరతులతో కూడిన సడలింపు ఇచ్చారు. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 144 సెక్షన్ సడలించారు. అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవల నిలిపివేత కొనసాగుతోంది. మరో పక్క నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఇంటర్ నెట్ సేవల నిలిపివేత మాత్రం కొనసాగుతోంది దీనితో ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....