తిరుపతి 17, మతోన్మాద శక్తి,అవకాశం వాది రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి సీపీఎంకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హామీ
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీతో పోటీ పడుతూ పలు రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల్లో .. సిపిఎం అభ్యర్థిగా నెల్లూరు యాదగిరిని రంగంలోకి దింపింది.ఈ సందర్భంగా బుధవారం చేపట్టిన ప్రచారంలో భాగంగా నెల్లూరు యాద గిరి మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ, అవకాశవాద వైసీపీ, టీడీపీలను ఓడించాలని అన్నారు.సిపిఎంకు అవకాశం ఇస్తే సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు.