YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చైర్మన్ పీఠం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు

చైర్మన్ పీఠం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు

అమలాపురం మార్చి  17, చంద్రబాబునాయుడుకి సీబిఐ ఇచ్చిన నోటీసులు సరి కాదు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ చైర్మెన్ పీఠం కోసం గత రెండు రోజులుగా కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని టీడీపీ నేత మెట్ల రమణబాబు అన్నారు.అమలా పురంలో మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ చైర్మెన్ పీఠం కోసం రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబునాయుడుకి సీబిఐ ఇచ్చిన నోటీసులపై ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన సరలిపై స్పందించిన టీడీపీ రమణ బాబు .. టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యవహారిస్తున్నారని చెప్పారు.

Related Posts