YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. శాసనమండలిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు

తెలంగాణ అడ్మినిస్ట్రేటీవ్  ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉంది.   శాసనమండలిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్  మార్చి 20, రాష్ట్రంలో  తెలంగాణ పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ పురాణం సతీష్ అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో  ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రభుల్వం తరపున సమాధానమిచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రభుత్వ పరిశాలనలో ఉంది. ట్రిబ్యునల్ ఏర్పాటుపై వేసిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో ఈ తరహా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కమిటీ నివేదిక వచ్చాక, లాభ నష్టాలపై పూర్తి స్థాయి చర్చ అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.

Related Posts