హైదరాబాద్ హైదరాబాద్ - రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు లో రెండో ప్రాధాన్యతలో 90 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. టీఆర్ఎస్ వాణిదేవీ 8,812 ఓట్ల తో ముందంజ వున్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల తో కలిపి వాణీదేవి 1,12,689 + 15, 321 = 1,28,010 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ది రామచందర్రావు 1,04,668 + 14,530 = 1,19,198, ప్రొ.నాగేశ్వర్ 53,610 + 13, 773 = 67,383 ఓట్లు వచ్చాయి.