తిరుమల
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.అందులో ప్రధనంగా పాలకోల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు ఎపి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.తేదేపా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాకా లక్ష్మీ ఉన్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ధర్శన ఏర్పాట్లను చేశారు.దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వీరికి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు.మొన్న జరిగిన పంచాయితీ మున్సిపల్ ఎన్నికలు ప్రజలు స్వచ్చందగా ఇచ్చిన గెలుపు కాదన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు.తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు భయంతో కాకుండా బాధ్యతో ఓటు వెయ్యాలని ఆయన కోరారు.గత రెండేళ్ల జగన్ పాలన కక్షలు,వేధింపులతో సాగిందన్నారు.25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ నేడు కేంద్రం ముందు మోకాళ్ళతో కూర్చున్నారని ఆయన మీడియాకు తెలిపారు....