అనంతపురం
అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ సమక్షంలో వైకాపా నాయ కుల మధ్య విభేదాలు బయటపడ్డా యి. పార్టీ సీనియర్ నాయకుడు, వైకాపా సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసులురెడ్డి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లకీమోసినవాళ్లను పక్కనపెట్టడం నాయకత్వం అనిపించుకోదని, కార్యకర్తలను కాపాడుకునేవాడే అసలైన నాయకుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, మంత్రి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా వేదికపై నుంచి దిగిపోయారు.