YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీ

గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీ

తిరుపతి మార్చ్ 27 
తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి ఏకాంత సేవ తర్వాత దొంగ ఆలయంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని అధికారులు, అర్చకులు మూసివేసారు. శనివారం   ఉదయం సుప్రభాతం సేవ కోసం తాళాలు తెరిచిన సమయంలో ఈ విషయం బయటపడింది. అలయంలోని హుండీ తో పాటుసామగ్రి కుడా  చిందరవందరగా పడింఉది. చోరీ జరిగిందన్న అనుమానంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు  సీసీ కెమెరా ఫుటేజీలో దొంగ విజ్యువల్స్ ను పరిశీలిస్తున్నారు.
 

Related Posts