YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భానుడి భగభగలు

భానుడి భగభగలు

మే నెల రాకుండానే రెండు రాష్ట్రలో భానుడు బెంబేలు ఎత్తిస్తున్నాడు. తెలుగు రాష్ట్రలో చాల ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  40 డిగ్రీలకు పైగా ఎండలు తీవ్రత నమోదవుతుంది. దీంతో  జనం అల్లాడిపోతున్నారు విశాఖపట్నం లో ఏనాడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవ్వడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. హాస్పిటల చూట్టు తిరుగుతున్న వృద్దులు చిన్నారులు..ప్రజలు అపప్రమత్తం గా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  ఈ వేసవిని  ఎవరు ఊహించి ఉండరు ఠారెస్తిస్తున ఎండలతో ప్రజలంతా భయాందోళనకు గురి అవుతున్నారు వడగాలుల తాకిడికి ప్రజలు అపప్రమత్తం గా ఉండాలి అంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది ..వాతావరణం లో మార్పుతో సూర్యుడు విజృంభిస్తున్నాడు .దీంతో గతేడాది కంటే అధికంగా ఈ ఏటా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఈ వేసవి  మరోవైపు చిరు వ్యాపారులకు మంచి బిజినెస్ గా మారింది . చలికాలం ..వర్ష కలం లో గిరాకీ లేకుండా ఉండే వ్యాపారాలు  ఇపుడు వేసవి లో ప్రతిఒక్కరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కూలి పనులు చేస్కునే వాళ్లు ... విద్యార్థులు ప్రతి ఒక్కరు శీతల పానీయాల చూట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. మానవ శరీరం డిహైడ్రేషన్   వల్ల సముద్ర తాకిడికి వచ్చే ఆర్ద్రత వల్ల ప్రతి గంటకి దాపిక తీర్చుకుంటున్నారు..విశాఖ లో ఉష్ణోగ్రత ఎన్నడు లేని విధం గా 40 డిగ్రీలు నమోదు అవ్వడం తో వృద్దులు చిన్నారులు మరింత ఇబ్బనది పడుతున్నారు..కూల్ డ్రింకుల కంటే కొబ్బరి నీళ్లు చెరుకు రసం కి డిమాండ్ పెరిగింది . మరో వైపు చెరుకు రసం కొబ్బరి నీల కి పరుగులు తీస్తున్నారు.ప్రభుత్వం దృష్టి పెట్టి కనీసం ఈ వేసవిలో అయినా షెల్టర్ ,చలి వెంద్రాలు అధిక సంఖ్యా లో కలిపించి నట్టు అయితే కాస్త మృత్యు సంఖ్యా తగ్గే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు ... 

Related Posts