YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
కడప మార్చి 31,
కడప  జిల్లాలోని పుల్లంపేట మండలం బోటుమీదపల్లె దగ్గర అర్ధరాత్రి భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఓ తోట దగ్గర కంటైనర్కు లోడు చేస్తుండగా  రాజంపేట ఫారెస్ట్ అధికారులు, పోలీసులు మెరుపు దాడి చేశారు.  వీరి రాక ను గమనించిన 30 మంది స్మగ్లర్లు, కూలీలు పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు. 150కి పైగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Related Posts