YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గిరిజన బాలిక హత్య, అత్యాచారం పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ

గిరిజన బాలిక హత్య, అత్యాచారం పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ

హైదరాబాద్ ఏప్రిల్ 2 
సైదాబాద్ పీఎస్ పరిధిలో గిరిజన  బాలిక హత్య, అత్యాచారం పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైదాబాద్ , ఖాజా బాగ్ లో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  కమిషన్ సభ్యుడు  ఆర్ జి ఆనంద్ విచారణ చేపట్టారు.  పోలీసు, వైద్య శాఖల వారు సమగ్ర  నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం పై ఆయన్ను మీడియా ప్రశ్నించగా విచారణ చేస్తామన్నారు.  బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చే విషయంపై హైదరాబాద్ కలెక్టర్ తో చర్చించి నష్టపరిహారం ఇచ్చి వెళ్తానని తెలిపారు.  
 

Related Posts