YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మద్యం మత్తు లో డ్రైవింగ్…మహిళ మృతి

మద్యం మత్తు లో డ్రైవింగ్…మహిళ మృతి

హైదరాబాద్ ఏప్రిల్ 3, 
అంబర్ పేట  చే నంబర్ చౌరస్తా లో డ్రంకెన్ డ్రైవ్ ఆక్సిడెంట్ జరిగింది. ప్రైవేటు ఉద్యోగి వినయ్ కుమార్ మద్యం తాగి కారు నడిపించాడు.  అదుపు తప్పిన కారు ముందు బైకు మీద పోతున్న దంపతులను ఢీ కొంది. ఘటనలో మహిళ మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త బాలరాజుకు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రున్ని ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు.  అంబర్ పేట పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   మందు బాబు వినయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

Related Posts