అనపర్తి
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ మెంబర్ గా నియమితులైన స్వ గ్రామానికి విచ్చేసిన కర్రీ జయశ్రీ కి కుతుకులూరు గ్రామానికి చెందిన వైయస్సార్ సిపి నాయకులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు అనపర్తి మండలం పెడపర్తి రేవు వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం భారీ నీ జన సం దోహం మధ్య ర్యాలీ గా కుతుకులూరు గ్రామంలో ఆమె పర్యటించారు గత నెల మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం ఏం జగన్ మోహన్ రెడ్డి మహిళా కమిషన్ నెంబర్ గా తనను నియమించారు ఇది రాజకీయ పదవి కాదు రాజ్యాంగ భద్రమైన పదవి బాధ్యతగా ఉంటూ మహిళల రక్షణ కోసం చట్టపరమైన కృషి చేస్తానని ఆమె అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇ మహిళ పక్షపాతి మహిళా రక్షణ కొరకు ప్రత్యేక చట్టాలు రూపొందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి కి వైఎస్ఆర్సిపి నాయకులు యువకులు అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు