YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జోగలాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జోగలాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లా : ధరూర్ మండలం పారుచ్చర్ల స్టేజ్ వద్ద బోలేరో వాహనం బోల్తా. 
5 గురు అక్కడికక్కడే మృతి.మరో ఇరువై మందికి తీవ్ర గాయాలు.వీరంతా గద్వాల పత్తి జిన్నింగ్ మిల్లులో రాత్రి పని చేసి తిరిగి దరూర్ మండలంలోని తమ తమ గ్రామాలకు చేరాల్సిఉండగా ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.డ్రైవర్ నిద్ర మత్తులో ఉండంతో ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నారు.మృతదేహాల తరలింపును అడ్డుకుంటున్న గ్రామస్తులు...

Related Posts