వరంగల్
సోమవారం నాడు వరంగల్ లో పర్యటించని మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఏబీవీపీ విద్యార్థులు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు తదితర అంశాలపై మంత్రి కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను నిలువరించి అరెస్ట్ చేశారు. దీనితో కేటీఆర్ పర్యటన ప్రారంభంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.