ప్లీనరీ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కోసం రూ. 20కోట్ల 41 లక్షల విరాళాలు ప్రకటించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ ఫండ్ రూ. 21కోట్ల 67 లక్షలుగా ఉండేది. కాగా తాజా విరాళాలతో మొత్తం కలిపి రూ. 42కోట్ల 8 లక్షలకు చేరిందని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలోనే ఆ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ కు సమర్పిస్తామని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రూ.2కోట్లు
రవీందర్రెడ్డి రూ. 2కోట్లు
ఎంపీ మల్లారెడ్డి రూ. కోటి
ఎమ్మెల్సీ సలీం రూ. కోటి
ఎమ్మెల్సీ భానుప్రసాద్ రూ. కోటి
ఎంపీ విశేశ్వర్రెడ్డి రూ. కోటి
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి రూ. కోటి
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ. 75లక్షలు
ఎంపీ బీబీ పాటిల్ రూ. 51లక్షలు
దండె విఠల్ రూ. 50లక్షలు
ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి రూ. 50లక్షలు
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి రూ. 50లక్షలు
కొత్త మహేందర్రెడ్డి రూ. 50లక్షలు
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి రూ. 40లక్షలు
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 25లక్షలు
రామ్మోహన్రావు రూ. 25లక్షలు
పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి రూ. 25లక్షలు
గుండు సుధారాణి రూ. 25లక్షలు
మహేశ్ బిగాల రూ. 25లక్షలు,
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రూ. 25లక్షలు,
ఎమ్మెల్యే మనోహర్రెడ్డి రూ. 25లక్షలు,
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రూ. 25లక్షలు
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రూ. 25లక్షలు
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి రూ. 25లక్షలు
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రూ. 25లక్షలు