YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం విదేశీయం

దుబాయ్ ప్రయాణికులను వెనక్కి పంపిన అధికారులు

దుబాయ్ ప్రయాణికులను వెనక్కి పంపిన అధికారులు

హైదరాబాద్
ఆదివారం రాత్రి దుబాయి వెళ్లడానికి శంసాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న ప్రయాణికులను షాక్ తగిలింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్ట్ అధికారుల చర్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్గారు. హైదరాబాద్ నుండి దుబాయ్ కి వెళ్లే ఫ్లైట్ లో ఇండియన్స్ కిపెర్మిషన్ లేదంటూ ప్రయాణికులను వెనక్కి పంపించడంతో వివాదం చెలరేగింది. ఎయిర్ ఇండియా దుబాయ్ ఫ్లైట్ లో వెళ్లే సుమారు 200 మందిని వెనక్కి పంపించారు. ఎయిర్ ఇండియా తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రయాణీకులు ఆరోపించారు. ఇండియా నుండి దుబాయ్ ఫ్లైట్స్ సోమవారం నుండి నిషేధం ఉండగా  రాత్రి  ఎందుకు పంపించలేదని ప్రయాణికులు మండిపడ్డారు. 

Related Posts