బెంగళూరు
కన్నడ హీరో అర్జున్ గౌడ అంబులెన్స్ నడిపిస్తున్నాడు. కరోనా రోగులను, మృతదేహాలని తరలిస్తున్నాడు. కరోనా రోగులను హాస్పిటల్ కు , దిక్కులేకుండా పడి ఉన్న మృతదేహాలను స్మశానలకు తరలిస్తున్నాడు. ఇందుకు స్వయం గా తానే అంబులన్స్ ను సమకూర్చుకుని నడుపుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రం గా ఉన్న నేపథ్యంలో నటుడు అర్జున్ గౌడ "ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్"" ను ఏర్పాటు చేశాడు. .