హైదరాబాద్, తెలంగాణ కు చెందిన అనుడీప్ దురిశెట్టి UPSC సివిల్ సర్వీసెస్ ఎక్సమ్ 2017లో మొదటి రాంక్ సాధించాడు.
మొత్తం 990 అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS), ఇండియన్ పోలీస్ సర్వీసెస్(IPS), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(IFS) మరియు సెంట్రల్ సర్వీసెస్ లో చేర్చబడుతారు.
ఈ ఫలితాలు October 2017లో రాయబడిన ఎక్సమ్ మరియు February-April 2018లో జరిగిన పర్సనాలిటీ టెస్టుల ఆధారంగా ప్రకటించారు. మొత్తం 990 లో 54 స్థానాలు రిజర్వు చేయబడినవి.
ప్రపంచంలోనే అత్యాధికంగా క్లిష్టమైన పరీక్షలలో ఒకగా గుర్తించిన ఈ పరీక్షకు 9.9 లక్షలు పైగా అభ్యర్థులుంటారు.
అనుదీప్ ఇదివరకే UPSC పాస్ అయినప్పటికీ ఇంకా ప్రసిధమైన రాంక్ సాధించటానికి మల్లి పరీక్షకు హాజిరాయినాడు. బిట్స్ పిలానీ నుండి ఇంజనీరింగ్ చేసిన అనుదీప్ ప్రస్తుతం IRS అసిస్టెంట్ కమీషనర్ పదవి సాధించాడు.