అమరావతి
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలలో మార్పులు చేసారు. ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు ఒక ప్రకటన జారీ చేసారు. ఒకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నేటి ఉదయం 7 : 30 నుండి 11 : 30 గంటల మధ్య పని చేస్తాయి. కర్ఫ్యూ అమలు దృష్ట్యా పని వేళ్లలో మార్పులు అనివార్యమైనాయి.