YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళల్లో మార్పు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళల్లో మార్పు

అమరావతి  
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్  కార్యాలయాల పని వేళలలో మార్పులు చేసారు. ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు ఒక ప్రకటన జారీ చేసారు.  ఒకపై సబ్ రిజిస్ట్రార్  కార్యాలయాలు  నేటి ఉదయం 7 : 30 నుండి 11 : 30 గంటల మధ్య పని చేస్తాయి. కర్ఫ్యూ అమలు దృష్ట్యా పని వేళ్లలో మార్పులు అనివార్యమైనాయి.

Related Posts