YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేఎస్వీ ప్రసాద్‌ను రిజర్వ్‌లోనే ఏపీ ప్రభుత్వం

 జేఎస్వీ ప్రసాద్‌ను రిజర్వ్‌లోనే ఏపీ ప్రభుత్వం

 నలుగురు ఐఏఎస్‌లు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారిణి ఎం పద్మను విజయవాడ దుర్గగుడి ఈవోగా నియమించగా, రవాణా, ఆర్అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించారు.ది. జేఎస్వీని గతనెలలో దేవదాయశాఖ నుంచి పశుసంవర్ధకశాఖకు బదిలీ చేశారు. అప్పటి నుంచి జేఎస్వీ సెలవుల్లో ఉన్నారు. దాంతో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను మాత్రం ఏపీ ప్రభుత్వం రిజర్వ్‌లో ఉంచారు. జీఏడీకి రిపోర్ట్ చేయాలని జేఎస్‌వీ ప్రసాద్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.

Related Posts