డోన్
ఆర్ యం పి లు కోవిడ్ నిబంధనల విరుద్ధంగా చికిత్స ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తే చర్యలు తీసుకుంటామని డోన్ పట్టణ టాస్క్ ఫోర్స్ కమిటీ హెచ్చరించారు ,స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ఆర్ యం పి ల సమావేశంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మునిసిపల్ కమిషనర్ కె యల్ ఎన్ రెడ్డి, తహశీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి,పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ,మునిసిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఆర్ యం పి లు కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,ఉపేక్షించబోమని కమిటీ హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో ఆర్ యం పి డాక్టర్లు పాల్గొన్నారు