YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోలీసుల కోసం కాదు…మీకోసం మాస్కులు ధరించండి

పోలీసుల కోసం కాదు…మీకోసం మాస్కులు ధరించండి

హైదరాబాద్
సికింద్రాబాద్ వారసిగూడ క్రాస్  రోడ్ లో సానిటైజర్ వెహికల్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పోలీసుల కోసం మాస్కులు కాదు, మీ రక్షణ కోసం మస్కులని గుర్తుపెట్టుకోండి. లాక్ డౌన్ లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కు పూర్తి స్వేచ్ఛ ఇవ్చము.   కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోన కోసం లాక్ డౌన్ లు పెడుతున్నాయి,ప్రజలు సహకరించాలి. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో సెకండ్ వేవ్  ప్రారంభం కాలేదు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ec కి సంబంధించిన విషయం, ప్రభుత్వాలది కాదు. ప్రభుత్వం చేసే సూచనలను తప్పక పాలో చేయండి,కరోన చైన్ ను బ్రేక్ చేయండని అన్నారు.  అందరికి వ్యాక్సిన్, మెడిసిన్ అందేలా 24/7 దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాల నుంచి తెప్పిస్తున్నామని అన్నారు.

Related Posts