చిత్తూరు,మే 11
తిరుపతి రుయా ఘటన బాధాకరమని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నులు శాఖ మాత్యులు కె. నారాయణస్వామి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ఘటన లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమగ్ర విచారణ కు ఆదేశించారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలి పారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సాను భూతిని తెలిపారు.