YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రుయా ఘటన బాధాకరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి

రుయా ఘటన బాధాకరం    రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి

చిత్తూరు,మే 11
తిరుపతి రుయా ఘటన బాధాకరమని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నులు శాఖ మాత్యులు కె. నారాయణస్వామి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ఘటన లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  సమగ్ర విచారణ కు ఆదేశించారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలి పారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సాను భూతిని తెలిపారు.

Related Posts