YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి భూటాన్ ప్ర‌ధాని ఫోన్

 భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి భూటాన్ ప్ర‌ధాని ఫోన్

న్యూఢిల్లీ మే 11
భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి భూటాన్ ప్ర‌ధాని లొతాయ్‌ త్సెరింగ్ ఫోన్ చేశారు. క‌రోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు చేస్తున్న కృషికి త్సెరింగ్‌ సంఘీభావం తెలియ‌జేశారు. కష్టాల్లో ఉన్న భార‌త్‌కు త‌న వంతు స‌హ‌కారం అందిస్తున్న భూటాన్ ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. భూటాన్‌లో క‌రోనా వైర‌స్‌ను స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేస్తున్న ఆ దేశ‌పు రాజు నాయ‌క‌త్వాన్ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

Related Posts