నిజామాబాద్
జిల్లాలోని అంతరాష్ట్ర చెక్ పోస్టులను అధికారులు మూసివేసారు. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాలూరా సలబాత్ పూర్ చెక్ పోస్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలకు మాత్రమేపోలీసులు అనుమతిస్తున్నారు. సరకు రవాణా అంబులెన్స్ లకు మాత్రమే ప్రవేశం వుందని అంటున్నారు.