YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

పాలస్తినాపై దాడులు వెంటనే నిలిపివెయాలి... సిపిఐ (యం.ఎల్) నేత మల్లే పల్లి ప్రభకర్

పాలస్తినాపై  దాడులు  వెంటనే  నిలిపివెయాలి...  సిపిఐ (యం.ఎల్)  నేత మల్లే పల్లి ప్రభకర్

హైదరాబాద్ మే 17
పాలస్తినా పై ఇజ్రాయిల్  దాడులను  తక్షణమే ఆపేయాలని సిపిఐ యం.ఎల్ రెడ్ ప్లాగ్  కేంద్ర కమిటి సభ్యుడు రాష్ట్ర కార్యదర్శి మల్లే ప్ల్లి ప్రభకర్  డిమాండ్ చేశారు.  పాలస్తీనాపై ఇజ్రాయిల్  దాడులు నిలిపివేయాలి సామ్ర్రజవాదం నశించాలి అనే  అన్ లైన్ సభలో  అయన మాట్లాడుతూ అమెరికా   అండతో పశ్చిమాసియాపై  అదిపత్యం కోసం జ్రాయిలో  యుద్ద ఉన్మాదశక్తిగా మారిందని విమర్శించారు. 1948 నుంచి ఇప్పటి వరకు పాలస్తినీయులకు  సోంత భూ బాగం లేకుండా  చేశరని  ఐక్యరాజ్యసమితి తిర్మానాంను అమలు చేయకుండా మరణహోమాన్ని సృష్టిస్తున్నరని విమర్శించారు.జాతిహంకార దాడులను ఇజ్రాయిలో మానుకోవాలని డిమాండ్ చేశారు.సామ్రాజ్యావాద మద్దతు ఉన్న ఇజ్రయిలో నెతన్యాహు ప్రభుత్వం గాజా పై పూర్తి స్థాయి యుద్దానికి పదాతి దళాలను మెపరించదని  పాలస్తీనాకు  ఉన్న స్వతంత్ర  రాజ్య  ఏర్పాటు హక్కును  ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న ప్రగతీశీల శక్తులు  ఉద్యమంచాలన్నారు. అమెరికా స్వర్థం పలితంగా  అనేక మంది అమయక ప్రజలు  బలి అవుతున్నరని  మే 17 న పాలస్తినా సంఘిబావా దినంగా  సిపిఐ యం.ఎల్  రెడ్ ప్లాగ్  ఆధ్వర్యంలో  దేశ వ్యాప్తంగా నిర్వహించిడం జరుగుతుందన్నారు. జియోనిస్టీల జాత్యహంకార యుద్దని  వ్యతిరేకిద్దం పాలస్తీనీయులకు స్వేచ్చనుకల్పించాలన్నారు.సామ్రజ్య   దానికి  వ్యతిరేకంగా  బలమైన  ఉద్యమాలు  నిర్మించాలన్నారు.

Related Posts