YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి
మాజీ ప్రధాని న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గా భువనగిరి ఏరియా హాస్పిటల్,బి బినగర్ ఎయిమ్స్ లకు  25 ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నామని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన రాజీవ్ గాంధీ వర్దంతి కార్యక్రమంలో పాల్గోన్నారు. కొమటిరెడ్డి మాట్లాడుతూ భారతదేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే ఆరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు కారణం.  పక్క రాష్ట్రాలలో కరోనాను ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం అలా చేయకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.  కరోనా ను ఆరోగ్యశ్రీ ఈరోజు చేర్చాలి.  కరోనా కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడితే మన ముఖ్యమంత్రి కనీసం టేస్ట్ లు కూడా చేయట్లేదుజ  గాంధీ హాస్పటల్ లో మంచిగా ఉన్న పేషంట్ ల తో మాట్లాడి ఏదో నాటకాలే సమయం కాదిది .  గాంధీ హాస్పిటల్ లో రోజుకు 70 మంది చనిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో 30-40  మరణాలను చూపిస్తున్నారని అయన విమర్శించారు.

Related Posts