హైదరాబాద్ మే 22
సామాజిక సేవ బాధ్యత లోభాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయ్లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్ కు దిగుమతి చేసుకుంది. • తమ వంతుబాధ్యతగా ఉచితంగా పదకొండు టాంకర్లను థాయ్లాండ్ నుండి దిగుమతి చేసుకుంది. తొలి విడతగా ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు వచ్చాయి. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. తొలిదశలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకంగాడిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో చేరుకున్ఆయి. వీటిని మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనుంది. ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.