YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గద్వాలలో ఘోర ప్రమాదం…ముగ్గురు మృతి

గద్వాలలో ఘోర ప్రమాదం…ముగ్గురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను కిరణ్ సింగ్, అతని కుమార్తెలు అక్షితా బాయ్, శారదాబాయ్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కిరణ్ సింగ్ భార్య విజయలక్ష్మి (47). కుమారుడు విజయ్ సింగ్ (10) తీవ్రంగా గాయపడ్డారు.  కారులో వున్నవారంతా ఈ తెల్లవారుజామున  హైదరాబాద్ లో వివాహంలో పాల్గోని కర్నూలుకు వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. క్షతగ్రాతులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 

Related Posts