YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ లు పూర్తి … పంపిణీ ఎప్పుడో తెలియని పరిస్థితి

డబుల్ బెడ్ రూమ్ లు పూర్తి … పంపిణీ ఎప్పుడో తెలియని పరిస్థితి

సిద్దిపేట
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోతంపల్లీ గ్రామపంచాయతీలో మూడు ఏళ్లకు ముందు  అప్పటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది.  మొత్తం 23 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు.ఈ ర్మాణం పనులు పూర్తి అయ్యి సంవత్సరం పూర్తయినా,  ఇప్పటి వారికి ఒక ఇల్లు కూడా కేటాయించలేదు. గ్రామంలో ఉన్న లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు సొంత ఇల్లు లేవు. ప్రస్తుతానికి పూరిగుడిసె వుంటున్నాం. వాన కాలంలో గుడిసె లోపల పూర్తిగా నీళ్లు నిండిపోయే పరిస్థితి వుంది. అధికారులు డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts