YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇసుకలో 10వేల కోట్లు, ఇళ్ల పట్టాల్లో 16,500 కోట్లు కొట్టేశారు: దేవినేని

ఇసుకలో 10వేల కోట్లు, ఇళ్ల పట్టాల్లో 16,500 కోట్లు కొట్టేశారు: దేవినేని

అమరావతి మే 30,
ఇసుకలో 10వేల కోట్లు, ఇళ్ల పట్టాల్లో 16,500 కోట్లు కొట్టేశారని మాజీ  దేవినేని ఉమ ట్విటర్ వేదికగా ఆరోపించారు. ‘‘ఇసుకలో 10వేల కోట్లు, ఇళ్ల పట్టాల్లో 16,500 కోట్లు కొట్టేశారు. వైన్, మైన్, ల్యాండ్, శ్యాండ్ దోపిడి. ప్రతి స్కీమూ పెద్ద స్కామ్. హోల్ సేల్‌గా అవినీతి. నదుల అనుసంధానం చిదిమేశారు. పోలవరంపై బూటకపు ప్రకటనలు, నిర్వాసితుల ఊసేలేదు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులన్నీ నత్తనడక వాస్తవం కాదా జగన్?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Related Posts