YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మెట్రో రైల్ లో ప్రయాణించిన సీఎస్ సోమేశ్ కుమార్

మెట్రో రైల్  లో ప్రయాణించిన సీఎస్  సోమేశ్ కుమార్

హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం మెట్రో రైల్ లో ప్రయాణించారు.  ఖైరతాబాద్ నుండి అమీర్ పెట్ వరకు మెట్రో జర్నీ చేసి,  కోవిడ్  సేఫ్టీ మేజర్స్ పరిశీలించారు. సీఎస్S తో పాటు మెట్రో ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి మెట్రో ఎండీ కే వి బి రెడ్డి, పలువురు అధికారులు మెట్రో లో జర్నీ చేశారు.  మెట్రో ప్రయాణికుల తో కరోనా సేఫ్టీ మెజర్స్ అడిగి తెలుసుకున్న సీఎస్,  మెట్రో లాస్ట్ ట్రైన్ 11:45 నుండి 1 వరకు మరో గంట పాటు మెట్రో టైమింగ్ పెంచాలని ఆదేశించారు.  ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి.

Related Posts