హైదరాబాద్
కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం విడుదల చేసారు. గతంలో మలేరియా కోసం వాడిని ఈ డ్రగ్ ను కరోన రోగులపై క్లినికల్ ట్రాయల్స్ నిర్వహించారు. 18 నుండి 60 మధ్య సంవత్సరాల వయస్సు వారిపైన క్లినికల్ ట్రాయల్స్ నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని చేయనుంది. ఆసింటమేటిక్, మైల్డ్ సింటమ్స్ ఉన్న కరోన బాధితులను అధికారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరెస్సెస్ సేవ భారతి మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు మధ్య ఎమ్ ఓ యూ.. కుదిరింది. సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్స్ లో ఉన్న పేషంట్ల ఆయుష్షు 64 మెడిసిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని ఇవ్వనుంది. సేవ భారతి ప్రతినిధులకు ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందచేసారు.