హైదరాబాద్ జూన్ 2
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు గవర్నర్ పుట్టిన రోజు కూడా కావడంతో.. తమిళిసైకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. అనంతరం రాజ్భవన్ నుంచి ప్రగతి భవన్కు సీఎం వెళ్లారు.