YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసులపై దాడి…

పోలీసులపై దాడి…

నిర్మల్
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో పోలీసులపై అధికార టీఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి వర్గీయుల దాడి ఘటన కలకలం రేపింది. – జెడ్పిటిసీ  శ్రీనివాసరెడ్డి అన్న భార్య ఆత్మహత్య చేసుకోవడం,   పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, పోస్టుమార్టమ్ నిర్వహించకుండా అంత్యక్రియలకు ప్రయత్నం అంతా వివాదస్పదమయింది. - సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుపై  జెడ్పిటిసి అనుచరుల దాడి చేసారు.  ఏఎస్ఐ సహా హోంగార్డు పై  దాడి జరిగింది. పంచనామ లేకుండానే శవాన్ని ఖననం చేసారు.  - అనంతరం సంఘటనా స్థలానికి ఎస్ఐ రాజు ఇతర పోలీసులు చేరుకుననారు. - పోలీసులతో  కడెం జడ్పిటిసి శ్రీనివాస రెడ్డి సహా తన అనుచరులు తీవ్ర వాగ్వాదాని దిగారు.  అధికార పార్టీకి చెందిన జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి సహా 8 మందిపై  పోలీసలుఉ కేసు నమోదు  చేసారు.

Related Posts