YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సీఈసీగా అనూప్‌చంద్ర పాండే

సీఈసీగా అనూప్‌చంద్ర పాండే

న్యూఢిల్లీ, జూన్ 9,
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనూప్‌చంద్ర పాండే బుధ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనూప్‌చంద్ర పాండేను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ మంగళవారం ఆదేశాలు జారీచేసిన విష‌యం తెలిసిందే. అనూప్‌ చంద్ర 1984 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌ అధికారి. ప్రస్తుతం సుశీల్‌ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాగా, స‌భ్యులుగా రాజీవ్‌కుమార్‌, అనూప్‌చంద్ర పాండే ఉన్నారు.

Related Posts