YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

హత్య కేసులో నలుగురికి ఊరి శిక్ష

 హత్య కేసులో నలుగురికి ఊరి శిక్ష

ఒక హత్య కేసులో గుంటూరు జిల్లా గురజాల 10 వ అదనపు జిల్లా  కోర్లు  సంచలన తీర్పు వెలువరించింది. దాచే పల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన  బురెడ్ల భురే సైదా అని వ్యక్తి హత్యకేసు లో మంగళవారం నాడు  తీర్పునిచ్చింది. 2011 నవంబర్ 4 వ తేదిన ఈ హత్య జరిగింది. సైదాను ఆదే ప్రాంతానికి చెందిన నిందితులు సుభాని, పెద జాన్, బుజ్జి, మహమ్మద్ లు దారుణంగా హత్యచేసారని  కోర్లు నిర్దారించింది. విచారణ అనంతరం నిందితుల కు ఊరి శిక్ష విధించింది. నిందితులు నలుగురికి 302 సెక్షన్ కింద ఊరి శిక్ష,  120బి కింద యవజ్జివ కారాగార శిక్ష విదిస్తూ తీర్పు నిచ్చింది. 

Related Posts