YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శివబాలాజీ మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి

శివబాలాజీ మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రారంభించిన  ఎమ్మెల్యే మద్దిశెట్టి

ప్రకాశం జిల్లా దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ శనివారం దర్శి పట్టణం లో పొదిలి రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శివ బాలాజీ మిల్క్ ప్రోడక్ట్ ను స్థానిక వైసీపీ నాయకులు తో కలిసి ప్రారంభించారు. ముందుగా డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు  మిల్క్ ప్రోడక్ట్ అధినేత కాశిరెడ్డి దంపతులు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. ప్రారంభించిన తదుపరి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతుల మీదుగా ప్రొడక్ట్స్ అమ్మకాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు దర్శి సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కేసరి రాంభూపాల్ రెడ్డి, కె వి రెడ్డి, దుర్గారెడ్డి, అంజిరెడ్డి, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts