YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించని సీఎం జగన్ మోహన్ రెడ్డి

వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించని సీఎం జగన్ మోహన్ రెడ్డి

అమరావతి
వైఎస్సార్ బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్గా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ..రూ. 750 కోట్లతో వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని జగన్ చెప్పారు. 18-50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా వస్తుందని, 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా వస్తుందని అన్నారు. అంగవైకల్యానికి రూ.5లక్షల బీమా అందిస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్సార్ బీమా పథకం అమలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు.

Related Posts