YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

బీజేపీ మహిళా కార్పోరేటర్ పై తెరాస దాడి

బీజేపీ మహిళా కార్పోరేటర్ పై తెరాస దాడి

హైదరాబాద్
ఎల్బీనగర్ నియోజకవర్గం హసనాపురం లో టిఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తల పై దాడికి పాల్పడ్డారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలోనే హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత పై దాడికి దిగారు కార్యకర్తలను తోసివేశారు పోలీసులు కూడా టిఆర్ఎస్ నాయకులకు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు ఒక మహిళ అని కూడా చూడకుండా సుధీర్ రెడ్డి అనుచరులు ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని బిజెపి నాయకులు తెలిపారు.హస్తినాపురం డివిజన్ లోని వాటర్ పైప్ లైన్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది

Related Posts