YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

నారాయ‌ణ‌పూర్ జిల్లాలో మావోయిస్టుల అల‌జ‌డి.

నారాయ‌ణ‌పూర్ జిల్లాలో మావోయిస్టుల అల‌జ‌డి.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ జూలై 4,

నారాయ‌ణ‌పూర్ జిల్లాలో మావోయిస్టుల అల‌జ‌డి.. ప‌లువురు బందీలుగా కార్మికులు నారాయ‌ణ‌పూర్ జిల్లా చోటే డోంగార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మావోయిస్టులు అల‌జ‌డి సృష్టించారు. ఆందారి ఐర‌న్ ఓర్ ప్లాంట్‌లో విధ్వంసం సృష్టించారు మావోయిస్టులు. ప్రొక్లెయిన్ స‌హా ఆరు వాహ‌నాల‌కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. అనంత‌రం సూప‌ర్ వైజ‌ర్ స‌హా ప‌లువురు కార్మికుల‌ను బందీలుగా మావోయిస్టులు తీసుకెళ్లారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, మావోయిస్టుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌ను నారాయ‌ణ‌పూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీక‌రించారు. 

Related Posts