బ్రేకింగ్ :2011 లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జ్యోతిర్మయిధీ హత్యా. జర్నలిస్ట్ జేడే హత్యా కేసులో చోటా రాజన్ ను దోషిగా తేల్చిన ముంబై హైకోర్టు. జర్నలిస్టులు జిగ్నా వోరా, జోసెఫ్ ఫాల్సన్ ను నిర్దోషులుగా ప్రకటించిన కోర్ట్.