YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

28 మందితో ప్ర‌యాణిస్తున్న విమానం అదృశ్యం

28 మందితో ప్ర‌యాణిస్తున్న విమానం అదృశ్యం

మాస్కో జూలై 6
తూర్పు ర‌ష్యాలో 28 మందితో ప్ర‌యాణిస్తున్న ఓ విమానం అదృశ్య‌మైంది. పెట్రోప‌వ‌ల్స్కీ-కామ్‌చెట్‌స్కీకి నుంచి ప‌లానాకు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఏఎన్-26 విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో .. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 22 మంది ప్ర‌యాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. విమానం రేడార్ల నుంచి అదృశ్య‌మైన‌ట్లు అధికారులు గుర్తించారు.

Related Posts