YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో సెలక్ట్ మొబైల్ షోరూమ్స్

తిరుపతిలో సెలక్ట్ మొబైల్ షోరూమ్స్

తిరుపతిలో సెలెక్ట్ మొబైట్ షోరూములను ప్రముఖ సీనీ నటి భరత్ అనే నేను మూవీ ఫేమ్ కియరా అద్వానీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి...తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డు..సెంట్రల్ పార్కు..తిలక్ రోడ్డు లో ఏర్పాటు  చేసిన   మొబైల్ షోరూమ్స్ ను ఆమె ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో సెలికాన్ మొబైల్స్ ఎండీ సీఈఓ వై  గురూ..డైరెక్టర్ మురళీ తదిరులు  పాల్గొన్నారు.. సినీనటీని చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలి వచ్చారు..ఈ సందర్భంగా నటి కియరా అద్వానీ మాట్లాడుతూ మొట్టమొదటి  సెలెక్ట్ మొబైల్స్ షోరూములను తిరుపతిలో తన చేతుల మీదుగా ప్రారం భించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు...నూతన టెక్నాలసీ అందిపుచ్చుకుంటూ మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా అధునాత టెక్నాలజీతో సెలెక్ట్ షోరూములు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయన్నారు..సెలెక్ట్ ఎండీ సీఈఓ వై. గురూ మాట్లాడుతూ తిరుపతిలో మొదటగా సెలెక్ట్ షోరూములను ప్రారంబించామన్నారు...తర్వలో ఏపీ తెలంగా|ణ రాష్ట్రాలలో 80 మొబైల్ షోరూములు ప్రారంభిస్తామన్నారు.. దేశ వ్యాప్తంగా 500 కు పైగా సెలెక్ట్ మొబైల్ షోరూములు ప్రారంభించడమే తమ లక్ష్యమన్నారు.

Related Posts